Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంచుకుంటానని తెచ్చి 13 ఏళ్ల బాలికకు వివాహం... నిద్రమాత్రలిచ్చి శోభనం...

గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక పట్ల ఆమె మేనత్త దారుణానికి పాల్పడింది. బాలికను పెంచుకుంటానని చెప్పి తీసుకుని వచ్చి ఆమెను 35 ఏళ్ల యువకునికిచ్చి పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల 13

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (20:57 IST)
గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలిక పట్ల ఆమె మేనత్త దారుణానికి పాల్పడింది. బాలికను పెంచుకుంటానని చెప్పి తీసుకుని వచ్చి ఆమెను 35 ఏళ్ల యువకునికిచ్చి పెళ్లి చేసింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన పాతూరి వెంకయ్య, పార్వతి దంపతుల 13 ఏళ్ల కుమార్తెను పెంచుకుంటానంటూ బాలిక మేనత్త నాగలక్ష్మి తన ఊరికి తీసుకవచ్చింది. 
 
బాలికను పాఠశాలకు కూడా పంపిస్తోంది. ఆమె 5వ తరగతి చదువుకుంటోంది. ఐతే ఏమి ఆలోచన చేసిందో తెలియదు కానీ గత నెల నవంబరు 25న ఆ బాలికను కందుకూరు తీసుకెళ్లింది. అక్కడ మాలకొండ స్వామి దేవాలయంలో 35 ఏళ్ల మనోజ్‌తో గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేయించేసింది. 
 
బాలికకు పెళ్లి చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. పెళ్లి చేసిన వెంటనే అభంశుభం తెలియని బాలికను శోభనం గదిలోకి పంపింది. పాలలో నిద్రమాత్రలు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు మనోజ్. తెల్లారిన తర్వాత బాలికకు మెళకువ వచ్చి తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడినా వదలక చిత్రహింసలకు గురిచేసింది. బాలిక తల్లి తన బిడ్డ ఎలా వుందోనని వచ్చిన తర్వాత కానీ అసలు విషయం బయటకు వచ్చింది. జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments