Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జీవితం నాకొద్దు... భవనంపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:26 IST)
కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఆ వైరస్ సోకిదన్న భయంతోనే అనేక మంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఓ కరోనా రోగి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దుమ్మలోవ అనే గ్రామనికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 18వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చిన ఆ వ్యక్తి.. గురువారం ఉన్నట్టుండి ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఈ విషయం తెలిసిన మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స అందించక పోవడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments