Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జీవితం నాకొద్దు... భవనంపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:26 IST)
కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఆ వైరస్ సోకిదన్న భయంతోనే అనేక మంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఓ కరోనా రోగి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దుమ్మలోవ అనే గ్రామనికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 18వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చిన ఆ వ్యక్తి.. గురువారం ఉన్నట్టుండి ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఈ విషయం తెలిసిన మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స అందించక పోవడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments