Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ జీవితం నాకొద్దు... భవనంపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:26 IST)
కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఆ వైరస్ సోకిదన్న భయంతోనే అనేక మంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా ఓ కరోనా రోగి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దుమ్మలోవ అనే గ్రామనికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 18వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చిన ఆ వ్యక్తి.. గురువారం ఉన్నట్టుండి ఆస్పత్రిలోని నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే, ఈ విషయం తెలిసిన మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స అందించక పోవడం వల్లే ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments