Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల నందకం గెస్ట్ హౌసులో దంపతులు ఆత్మహత్య

ఐవీఆర్
శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:39 IST)
తిరుమల కొండపై వున్న నందకం అతిథి గృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన దంపతులు శ్రీనివాసులు నాయుడు, అరుణలు నందకం అతిథి గృహంలోని 203 గదిని తీసుకున్నారు. గురువారం గదిని తీసుకున్న వీరిద్దరూ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానంతో సిబ్బంది కిటికీలు తెరిచి చూసారు.
 
గదిలో దంపతులు ఇద్దరూ చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. సిబ్బంది విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments