Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల నందకం గెస్ట్ హౌసులో దంపతులు ఆత్మహత్య

ఐవీఆర్
శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:39 IST)
తిరుమల కొండపై వున్న నందకం అతిథి గృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన దంపతులు శ్రీనివాసులు నాయుడు, అరుణలు నందకం అతిథి గృహంలోని 203 గదిని తీసుకున్నారు. గురువారం గదిని తీసుకున్న వీరిద్దరూ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానంతో సిబ్బంది కిటికీలు తెరిచి చూసారు.
 
గదిలో దంపతులు ఇద్దరూ చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. సిబ్బంది విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments