Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల నందకం గెస్ట్ హౌసులో దంపతులు ఆత్మహత్య

ఐవీఆర్
శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:39 IST)
తిరుమల కొండపై వున్న నందకం అతిథి గృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన దంపతులు శ్రీనివాసులు నాయుడు, అరుణలు నందకం అతిథి గృహంలోని 203 గదిని తీసుకున్నారు. గురువారం గదిని తీసుకున్న వీరిద్దరూ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానంతో సిబ్బంది కిటికీలు తెరిచి చూసారు.
 
గదిలో దంపతులు ఇద్దరూ చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. సిబ్బంది విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments