Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం: మూడో అంతస్తు నుంచి దూకేసిన రోగి, మృతి

Webdunia
మంగళవారం, 25 మే 2021 (20:00 IST)
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకిన కరోనా రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. కోవిడ్ ఇక తనకు తగ్గదని ఆందోళన చెందిన రోగి పైఅంతస్తు నుంచి దూకినట్లు చెపుతున్నారు.
 
మృతుడు తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామనికి చెందిన పోలిబోయిన రోశయ్య(50)గుర్తించారు.
రోశయ్య మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆత్కూరు ఎస్సై శ్రీనివాస్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments