Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయం: మూడో అంతస్తు నుంచి దూకేసిన రోగి, మృతి

Webdunia
మంగళవారం, 25 మే 2021 (20:00 IST)
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకిన కరోనా రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. కోవిడ్ ఇక తనకు తగ్గదని ఆందోళన చెందిన రోగి పైఅంతస్తు నుంచి దూకినట్లు చెపుతున్నారు.
 
మృతుడు తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామనికి చెందిన పోలిబోయిన రోశయ్య(50)గుర్తించారు.
రోశయ్య మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆత్కూరు ఎస్సై శ్రీనివాస్.

సంబంధిత వార్తలు

మెంటల్ టార్చర్ భరించడం వల్ల కాదు, ఆ విషయంలో పవన్ చాలా స్ట్రాంగ్: విజయ్ సేతుపతి

మలయాళ, తమిళ సినిమాల్లో బేబెమ్మ.. తెల్ల లెహంగాలో అదుర్స్

ఐదు భాషలలొ మోటివ్ ఫర్ మర్డర్ - టీజర్‌ను రిలీజ్ చేసిన దిల్ రాజు.

హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు హీరోగా వైవిఎస్ చౌదరి చిత్రం ప్రకటన

బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ హీరోగా సీతా కళ్యాణ వైభోగమే

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments