Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: వైఎస్ జగన్

Webdunia
మంగళవారం, 25 మే 2021 (19:54 IST)
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. కానీ భారీ వర్షాలు, తుపాన్లతో రైతులు నష్టపోయారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ పంటల బీమా చెల్లింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. 2020 ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు బాగా నష్టపోయారని, అందుకే ఉచిత పంటల బీమా కింద 15.15లక్షల మంది రైతులకు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు.

‘‘23 నెలల కాలంలో రైతుల కోసం ₹83వేల కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా కింద ఈ నెలలో రూ. 3,900కోట్లు చెల్లించాం. ఇవాళ పరిహారం కింద 15.15లక్షల మంది రైతులకు రూ.1,820కోట్లు ఇస్తున్నాం. రైతులపై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే బీమా మొత్తం చెల్లిస్తోంది. ప్రతి ఆర్బీకే కేంద్రంలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తున్నాం’’అని సీఎం జగన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments