Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ హామీలు అమలు చేయండి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (18:37 IST)
రాష్ట్రపతి ప్రసంగంలో బడ్జెట్‌లో తెలంగాణ అంశాలు లేకపోవడం విచారకరమని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ జీరో హావర్‌లో ఉత్తమ్.. ఎన్నో ఆశలు, ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం విచారకరమని నల్గొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 
 
మంగళవారం ఆయన పార్లమెంట్ జీరో హవర్‌లో తెలంగాణ విభజన చట్టంలోని హామీలపై మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంలో కానీ, కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కానీ తెలంగాణ హామీలపై ప్రస్తావించలేదని ఇది చాలా విచారకరమన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఇనుము పరిశ్రమ కానీ, గిరిజన విశ్వవిద్యాలయం కానీ ఏ ఒక్కటి అమలు కాలేదని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు అనేక హక్కులు, హామీలు ఇచ్చారని ఐదేళ్లు అవుతున్న అవి అమలు కాలేదని వీటిపైన ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments