Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ హామీలు అమలు చేయండి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (18:37 IST)
రాష్ట్రపతి ప్రసంగంలో బడ్జెట్‌లో తెలంగాణ అంశాలు లేకపోవడం విచారకరమని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ జీరో హావర్‌లో ఉత్తమ్.. ఎన్నో ఆశలు, ఆశయాలతో సాధించుకున్న తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం విచారకరమని నల్గొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 
 
మంగళవారం ఆయన పార్లమెంట్ జీరో హవర్‌లో తెలంగాణ విభజన చట్టంలోని హామీలపై మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంలో కానీ, కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కానీ తెలంగాణ హామీలపై ప్రస్తావించలేదని ఇది చాలా విచారకరమన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఇనుము పరిశ్రమ కానీ, గిరిజన విశ్వవిద్యాలయం కానీ ఏ ఒక్కటి అమలు కాలేదని అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు అనేక హక్కులు, హామీలు ఇచ్చారని ఐదేళ్లు అవుతున్న అవి అమలు కాలేదని వీటిపైన ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments