Webdunia - Bharat's app for daily news and videos

Install App

259వ రోజుకు అమరావతి రైతుల ఆందోళనలు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (08:58 IST)
రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారంతో 259వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, దొండపాడు, అనంతవరం, మందడం, వెంకటపాలెం తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు ఆందోళనలు చేపట్టారు.

తుళ్లూరులో రైతులు, మహిళలు 'జై అమరావతి' అంటూ నినదించారు. అనంతవరంలో అసైన్డ్‌ రైతులు అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

144 సెక్షన్‌తో నిర్బంధం ఉంచినా అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పెనుమాక, ఉండవల్లిలో దీక్షలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments