Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బాపట్ల జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (07:59 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే, జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులను కూడా విడుదల చేయనున్నారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. 
 
కాగా, ఈ జిల్లా పర్యటన కోసం ఆయన ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 10.10 గంటలకు బాపట్లకు చేరుకుంటారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన అక్కడ నుంచి హెలికాఫ్టరులో మధ్యాహ్నం 12.40 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments