Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బాపట్ల జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (07:59 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అలాగే, జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులను కూడా విడుదల చేయనున్నారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. 
 
కాగా, ఈ జిల్లా పర్యటన కోసం ఆయన ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 10.10 గంటలకు బాపట్లకు చేరుకుంటారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన అక్కడ నుంచి హెలికాఫ్టరులో మధ్యాహ్నం 12.40 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments