Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్ఆర్ నేతన్న నేస్తం

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (12:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెడనలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద నాలుగో విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. 
 
ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారులకో ముఖాముఖీగా మాట్లాడారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 
 
మరోవైపు, నేత కార్మికులకు అండగా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఒక యేడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ విధంగా ఐదేళ్ళలో మొత్తం రూ.1.20 లక్షలను జమ చేస్తారు. ఇప్పటికే మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆయన నగదు జమ చేశారు. ఇపుడు నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం నిధులను జమ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments