Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో ఐఎన్‌సిఐడి మహాసభలు.. హాజరు కానున్న జగన్

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (10:21 IST)
ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐఎన్‌సిఐడి) ఆధ్వర్యంలో జరిగే ఐసిఐడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. 
 
ఈ అంతర్జాతీయ కార్యక్రమానికి 90 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ దేశాల నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు నీటిపారుదల, నీటి వనరుల సంరక్షణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. 
 
నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్ కమీషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసిఐడి) 25వ మహాసభలను, 75వ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఐసిఐడిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. 
 
ఆరు దశాబ్దాల తర్వాత భారతదేశంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. విశాఖపట్నంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శనివారం జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. 
 
ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐఎన్ సీఐడీ) ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments