ఆడవాళ్లు వంటలు మానేశారు.. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తింటున్నారు : ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు (Video)

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (13:40 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల వల్ల ఆడవాళ్లు బాగా చెడిపోయారని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. ఆయన తన అనుచరులతో మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్నారన్నారు. ఈ ప‌థ‌కాల వ‌ల్లే, ఆడ‌వాళ్లు ఇంట్లో వంట మానేసి, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అల‌వాటు ప‌డుతున్నారన్నారు. 
 
అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా బ‌ట్ట‌లు కొనుక్కుంటున్నారు. ఏటీఎంల‌కు వెళ్లి డ‌బ్బులు తీసి మందు తాగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని సీఎం చంద్రబాబుకు కోరినట్టు చెప్పారు. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారని, ఇంట్లో వంటలు చేయడం మానేశారని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఉచిత పథకాలను రద్దు చేయాలని ఆయన పరోక్షంగా సూచించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments