Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు కష్టపడినా ప్రజలు ఓడగొట్టారు... ఎందుకో అర్థంకావడంలేదు... చినరాజప్ప

Webdunia
సోమవారం, 27 మే 2019 (20:56 IST)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మాజీ హోంమంత్రి చినరాజప్ప. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి గెలుపొందినందుకు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారాయన. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
 
తెలుగుదేశం ప్రభుత్వం  చంద్రబాబు కష్టపడి పనిచేసినా ప్రజలు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చారన్నారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామని, లోపాలను సరిదిద్దుకుని స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు. 
 
ఇవిఎంలపైన ఓ కమిటీ వేశామని, కమిటీ రిపోర్ట్ వచ్చిన తరువాత ఇవిఎంలపై మాట్లాడుతామన్నారు చినరాజప్ప. చినరాజప్ప వెంట స్థానిక టిడిపి నాయకులు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments