Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుమ్మలగుంట శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో చీఫ్ విప్, ఎం ఎల్ ఏ లు

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:12 IST)
తిరుపతి సమీపంలోని  తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శుక్రవారం ఎంఎల్ఏ లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజాతో కలసి ఆయన వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తరహాలో తుమ్మలగుంట శ్రీకళ్యాణ వెంకన్న ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు.

తొలుత  ఆలయ ధర్మకర్త, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంఎల్ఏ రోజాలకు ఆత్మీయ స్వాగతం పలికారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువలతో శ్రీకాంత్ రెడ్డి, రోజాను సత్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments