Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తాం : ఎమ్మెల్యే అనంత

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:08 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని పాతూరు చెన్నకేశవస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమానికి  ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ..అనంతపురం జిల్లా కేంద్రంలో అనేక ఆలయాలకు వంద సంవత్సరాలపై కూడా చరిత్రలు ఉన్నాయని అటువంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.

నేడు అన్ని కులమతాలకు ఎంతో పవిత్రమైన రోజు అని ఈ సందర్భంగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి సారథ్యం ఇళ్లపట్టాల పంపిణి చేసే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.

వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, జమ్మూ సందర్భంగా మరోమారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments