Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురాతన దేవాలయాలను పునరుద్ధరిస్తాం : ఎమ్మెల్యే అనంత

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:08 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని పాతూరు చెన్నకేశవస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమానికి  ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ..అనంతపురం జిల్లా కేంద్రంలో అనేక ఆలయాలకు వంద సంవత్సరాలపై కూడా చరిత్రలు ఉన్నాయని అటువంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.

నేడు అన్ని కులమతాలకు ఎంతో పవిత్రమైన రోజు అని ఈ సందర్భంగా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి సారథ్యం ఇళ్లపట్టాల పంపిణి చేసే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు.

వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, జమ్మూ సందర్భంగా మరోమారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments