Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి ఈ నెల 13న రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (15:56 IST)
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారైంది. మూడు రోజులపాటు తిరపతిలో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 13న తిరుపతికి అమిత్‌షా రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో పాల్గొననున్నారు. ఈనెల 15న శ్రీవారి దర్శనం అనంతరం అమిత్‌షా తిరుగు ప్రయాణమవుతారు.
 
 
తిరుప‌తిలో ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో హోం మంత్రి అమిత్ షా స‌మావేశం కానున్నారు. దీనితోపాటు ఏపీ సీఎం కూడా ఈ స‌మావేశంలో పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను, ఆర్ధిక‌మైన ఇబ్బందుల‌ను హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌రిపి, ఒక నోట్ త‌యారు చేసి అందించాల‌ని చూస్తున్నారు. కొత్త‌గా ఏర్ప‌డిన ఏపీకి లోటు బ‌డ్జెట్ పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇందుకు కేంద్రం స‌హ‌క‌రించాల‌ని కోర‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments