Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించిన రిషి సునక్ తల్లిదండ్రులు

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:30 IST)
Rishi sunak
బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు యశ్వీర్-ఉషా సునక్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. వారితో పాటు సునక్ అత్తమ్మ సుధా మూర్తి కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆపై ఆలయ అర్చకులు వారిని శాలువాలతో సత్కరించారు. 
బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ తల్లిదండ్రులు రాఘవేంద్ర స్వామి సందర్శనకు సంబంధించిన ఫోటోలను సునక్ ఫ్యామిలీతో పాటు సుధామూర్తి ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. 
 
రుషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఏపీ రాఘవేంద్ర మఠాన్ని సందర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments