Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకంలో వెలిగిపోతున్న వ‌ర సిద్ధి వినాయ‌కుడు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:01 IST)
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆడంబరంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సంద‌ర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉదయం 4 గంటలకు స్వామి వారి మూల విరాట్ కు పలు అభిషేకాలు నిర్వహించి 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతులిచ్చారు.
 
గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించారు. ఈ వేడుక‌లో స్థానిక శాసనసభ్యుడు  ఎమ్మెస్ బాబు, ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకటేశు,  కానిపాకం సర్పంచ్  శాంతి సాగర్ రెడ్డి,  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్రెడ్డి,  ఐరాల మండలం  కన్వీనర్ బుజ్జి రెడ్డి మరియు స్థానిక నాయకులు ఆల‌య  అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments