Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకంలో వెలిగిపోతున్న వ‌ర సిద్ధి వినాయ‌కుడు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:01 IST)
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆడంబరంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సంద‌ర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉదయం 4 గంటలకు స్వామి వారి మూల విరాట్ కు పలు అభిషేకాలు నిర్వహించి 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతులిచ్చారు.
 
గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించారు. ఈ వేడుక‌లో స్థానిక శాసనసభ్యుడు  ఎమ్మెస్ బాబు, ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకటేశు,  కానిపాకం సర్పంచ్  శాంతి సాగర్ రెడ్డి,  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్రెడ్డి,  ఐరాల మండలం  కన్వీనర్ బుజ్జి రెడ్డి మరియు స్థానిక నాయకులు ఆల‌య  అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments