Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే ఫ్లవర్ పూసింది.. చాలా అరుదైన పుష్పం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 29 మే 2019 (20:13 IST)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్న గార్డెన్‌లో అరుదైన 'మే ఫ్లవర్' మొక్క కనిపించింది. అందమైన పూలతో వికసించిన ఈ మే ఫ్లవర్‌ సందర్శకులకు, ఉద్యోగులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. భూమి లోపల ఉన్న గడ్డ మొక్కగా పెరిగి పూలతో వికసించింది. 
 
మే 1వ తేదీ నుంచి మొక్కగా పెరుగుతూ 15న పూలతో వికసించినట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలిపారు. మరో 15 రోజులపాటు అందమైన పుష్పాలతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచి 30వ తేదీ అనంతరం చెట్టు చనిపోతుందని, సంవత్సరమంతా ఆ మొక్క ఇక కనిపించదు అని తెలిపారు. 
 
భూమిలో ఉన్న వేర్లగడ్డ తిరిగి మే నెలలోనే మొక్కగా పెరిగి పూలతో వికసిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పూల మొక్కలు చాలా అరుదుగా ఉంటాయని వర్సిటీ ఉద్యోగులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments