Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు అమెరికా షాక్ : కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి తొలగింపు

Webdunia
బుధవారం, 29 మే 2019 (19:49 IST)
ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటలకు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా షాకిచ్చింది. కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్‌ను తొలగించింది. ఈ జాబితాలో కొనసాగేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు లేవని సాకుచూపుతూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూఎస్ ట్రేజరీ విభాగం అధికారికంగా ప్రకటన చేసింది. 
 
అంతర్జాతీయ స్థాయిలో ఈ కమిటీని ఏర్పాటు చేసి, ఇందులో భారత్‌కు గత యేడాది మే నెలలో చోటుకల్పించింది. అయితే, ఈ జాబితా నుంచి భారత్‌తో పాటు స్విట్జర్లాండ్ దేశాలను తొలగించింది. ఈ మేరకు 40 పేజీలతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇటాలీ, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం దేశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments