Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసిన పురోహితుడితో లేచిపోయిన మహిళ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 29 మే 2019 (19:40 IST)
తనకు మంచి వరుడుని చూసి అతనితో పెళ్లి చేసిన పురోహితుడుతో ఓ మహిళ లేచిపోయింది. పైగా, ఈ మహిళకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ మహిళ పురోహితుడుతో లేచిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆజాద్ నగర్‌కు చెందిన వినోద్ మరాజ్ అనే పురోహితుడు నిర్వహించేందుకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, ఆ పురోహితుడు ముహూర్తం సమయానికి కనిపించకుండా పోయాడు. దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. ఈ పూజారి మే 7వ తేదీన ఓ వివాహం జరిపించాడు. ముహూర్త సమయంలో వధువుపై మనసుపడిన వినోద్.. తన మనసులోని మాటను వెల్లడించారు. అయితే, ముహూర్త సమయంలో కావడంతో పాటు కళ్యాణ మండపంలో బంధువులు వచ్చివుండటంతో తన పని పూర్తిచేయలేకపోయాడు. 
 
పెళ్లి అయిన మూడు రోజులకు వధువుతో మాట్లాడిన పురోహితుడు ఆమెను తీసుకుని ఊరివదిలి పారిపోయాడు. ఆ నూతన వధువు పురోహితుడుతో లేచిపోయే సమయంలో రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు.. రూ.30 వేల నగదు, ఇతర వస్తువులను వెంట తీసుకెళ్లింది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఆ మహిళకు అప్పటికే వివాహం జరుగగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తేలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments