Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (16:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళ సమయంలో కార్మికులు అప్రమత్తంగా ఉండి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. 
 
ఈ జిల్లాలోని యాడికిలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలోని బొగ్గుతో మండే గొట్టం వేడి పెరగడంతో పేలుడు ఒక్కసారిగా సంభవించింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇందులో పనిచేసే కార్మికులంతా టీ తాగేందుకు బయటకు వెళ్లివున్నారు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments