Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (16:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళ సమయంలో కార్మికులు అప్రమత్తంగా ఉండి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. 
 
ఈ జిల్లాలోని యాడికిలో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలోని బొగ్గుతో మండే గొట్టం వేడి పెరగడంతో పేలుడు ఒక్కసారిగా సంభవించింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇందులో పనిచేసే కార్మికులంతా టీ తాగేందుకు బయటకు వెళ్లివున్నారు. దీంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments