కంపాలా: ఉగాండా రాజధాని కంపాలాలో భారత పారా బ్యాడ్మింటన్ టీమ్ బస చేసిన హోటల్ సమీపంలో వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల నుంచి భారత టీమ్ తృటిలో తప్పించుకుంది.పేలుళ్లలో ముగ్గురు చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.