Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న భారత టీమ్‌

పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న భారత టీమ్‌
, మంగళవారం, 16 నవంబరు 2021 (20:41 IST)
కంపాలా: ఉగాండా రాజధాని కంపాలాలో భారత పారా బ్యాడ్మింటన్‌ టీమ్‌ బస చేసిన హోటల్‌ సమీపంలో వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల నుంచి భారత టీమ్‌ తృటిలో తప్పించుకుంది.

పేలుళ్లలో ముగ్గురు చనిపోయారు. 24 మంది గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓడే బాబుకు.. కుప్పం ప్రజలు దొంగ ఓటర్లా?