శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన నటి, ఎందుకో తెలుసా?

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (15:40 IST)
తితిదే పాలక మండలికి, శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేస్ ప్రియాంక్ జైన్ క్షమాపణలు చెప్పారు. ఆమె తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి కాలినడక మార్గంలో సరదా కోసం ఓ వీడియో తీసి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టే చేశారు. దీన్ని గుర్తించిన పలువురు శ్రీవారి భక్తులు ఆమెపై మండిపడ్డారు. దీంతో దిగివచ్చిన ప్రియాంక్ జైన్.. సరదా కోసం తాము చేసిన వీడియో శ్రీవారి భక్తుల మనోభవాలు దెబ్బతింటాయని తాము భావించడం లేదని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. తెలియక తప్పు చేశామని, తమను అందరూ క్షమించాలంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 
 
కాగా, ఇటీవల తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆమె అలిపిరిమెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలురాయి నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో వీరిద్దరూ రీల్స్ చేశారు. చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. ఆ తర్వాత చిరుత లదని, సరదాదా వీడియో చేశారమని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు శ్రీవారి భక్తులు తితిదే అధికారులను కోరారు. ఈ క్రమంలోనే వారిద్దరూ క్షమాపణలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments