Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలతో బాపట్ల మాచవరం రైల్వే ట్రాక్ కుంగింది, రైళ్ల రాకపోకలకు ఆటంకం

ఐవీఆర్
సోమవారం, 14 అక్టోబరు 2024 (22:12 IST)
అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు పొన్నూరుకి సమీపంలోని మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. దీనితో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే ట్రాక్ కుంగిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అదే మార్గంలో వెళ్లాల్సి వుంది.

ఐతే ట్రాక్ కుంగిపోవడంతో మాచవరం సమీపంలోకి వెళ్లిన వందేభారత్ రైలును వెనక్కి రప్పించి కొత్తగా వేసిన 3వ రైల్వే లైను ద్వారా సికింద్రాబాద్ వెళ్లేట్లు చేసారు. కాగా కుంగిన రైల్వే లైనుకి మరమ్మతులు చేసేందుకు భారీ వర్షం అంతరాయం కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments