ఇంటి లోను కట్టాలంటూ బ్యాంకు బెదిరింపు, గుండెపోటుతో వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (22:06 IST)
హనుమాన్ జంక్షన్ గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకులో వీరవల్లి గ్రామానికి చెందిన ఇలపర్తి సుధీర్ కుమార అలియాస్ పండు వాళ్ళ నాన్న గారు 2016 సంవత్సరంలో గృహ రుణం నిమిత్తం 7 లక్షల రూపాయలు తీసుకున్నారు. రుణం తీసుకున్న సంవత్సరానికే తండ్రి చనిపోవడంతో రెండు సంవత్సరాల నుంచి ఇలపర్తి సుధీర్ కుమార అలియాస్ పండు 
బ్యాంకు రుణం వడ్డీ కట్టుకుంటు వచ్చారు.
 
కరోనా లాక్ డౌన్ కారణంగా రుణ వాయిదా కట్టలేక పోయారు. ఇదిలా వుండగా గత శుక్రవారం రుణ వాయిదా కట్టలేని కారణంగా ఇళ్లు ఖాళీ చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు బెదిరింపులు చేయడంతో మానసిక ఒత్తిడికి గురై అదే రోజు ఇలపర్తి సుధీర్ కుమార్ అలియాస్ పండు గుండెపోటుతో మరణించాడు.
 
కుటుంబానికి అధారంగా ఉంటాడని అనుకున్న ఒక్కగాని ఒక్క కొడుకుని కోల్పోయామని, ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తమకు న్యాయం చేయాలంటూ వీరవల్లీ పోలీసు స్టేషన్లో తల్లి జయప్రద ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments