Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్‌లో బీజేపీకి అష్టకష్టాలే : రాందేవ్ జోస్యం

యోగా గురువు బాబా రాందేవ్ జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఎంతో అనుకూలంగా ఉండే ఈయన... ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో కమలనాథులకు కష్టాలు తప్పవని హెచ్చరించారు.

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (09:53 IST)
యోగా గురువు బాబా రాందేవ్ జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ఎంతో అనుకూలంగా ఉండే ఈయన... ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో కమలనాథులకు కష్టాలు తప్పవని హెచ్చరించారు.
 
ముఖ్యంగా, దేశంలోని ఓబీసీలు, దళితులు, ముస్లింలు ఏకమైతే ఎదుర్కోవడం బీజేపీకి కష్టమేనన్నారు. అలా జరిగే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయన్నారు. 
 
దేశంలో ఎవరైనా ప్రధాని కావచ్చని, రాజ్యాంగంలోనే అది రాసి ఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ప్రజలు మాత్రం తాము ఎవరిని కోరుకుంటే వారినే ప్రధానిని చేస్తారన్నారు. 
 
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కష్టాలు తప్పకపోవచ్చన్నారు. యోగా శిక్షణ ఇచ్చేందుకు లండన్‌ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments