ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మ‌కంగా అమలుచేస్తున్న నవరత్నాలలో ఒకటైన డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ స్కీం - ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్ర బృందం మంగ‌ళ‌వారం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవ‌ల‌పై నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆరోగ్య మిత్రల పనితీరు, హెల్ప్ డెస్క్‌ల నిర్వహణ, సీసీ కెమెరాల నిఘా, ఆసుప‌త్రుల్లోని ప‌రిశుభ్ర‌త వంటి అంశాల‌ను క్ష‌ణ్ణంగా పరిశీలించారు.
 
ఈ సంద‌ర్భంగా రోగులతో అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణి త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. కోవిడ్ నేపథ్యంలో ఆసుప‌త్రుల యాజ‌మాన్యం రోగుల ప‌ట్ల తీసుకుంటున్న జాగ్ర‌త్త‌ల‌ను ‌ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్ట‌ర్ బాలసుబ్రహ్మణ్యం కేంద్ర బృందానికి వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్‌ వైభవ్ జిందాల్, డాక్ట‌ర్ అస్వంత్‌, జేఈవో డాక్ట‌ర్ అబూబకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments