Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మ‌కంగా అమలుచేస్తున్న నవరత్నాలలో ఒకటైన డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ స్కీం - ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్ర బృందం మంగ‌ళ‌వారం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవ‌ల‌పై నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆరోగ్య మిత్రల పనితీరు, హెల్ప్ డెస్క్‌ల నిర్వహణ, సీసీ కెమెరాల నిఘా, ఆసుప‌త్రుల్లోని ప‌రిశుభ్ర‌త వంటి అంశాల‌ను క్ష‌ణ్ణంగా పరిశీలించారు.
 
ఈ సంద‌ర్భంగా రోగులతో అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణి త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. కోవిడ్ నేపథ్యంలో ఆసుప‌త్రుల యాజ‌మాన్యం రోగుల ప‌ట్ల తీసుకుంటున్న జాగ్ర‌త్త‌ల‌ను ‌ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్ట‌ర్ బాలసుబ్రహ్మణ్యం కేంద్ర బృందానికి వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్‌ వైభవ్ జిందాల్, డాక్ట‌ర్ అస్వంత్‌, జేఈవో డాక్ట‌ర్ అబూబకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments