Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మ‌కంగా అమలుచేస్తున్న నవరత్నాలలో ఒకటైన డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ స్కీం - ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్ర బృందం మంగ‌ళ‌వారం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవ‌ల‌పై నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆరోగ్య మిత్రల పనితీరు, హెల్ప్ డెస్క్‌ల నిర్వహణ, సీసీ కెమెరాల నిఘా, ఆసుప‌త్రుల్లోని ప‌రిశుభ్ర‌త వంటి అంశాల‌ను క్ష‌ణ్ణంగా పరిశీలించారు.
 
ఈ సంద‌ర్భంగా రోగులతో అందుతున్న వైద్య సేవలు, మందుల పంపిణి త‌దిత‌ర అంశాల‌పై ఆరా తీశారు. కోవిడ్ నేపథ్యంలో ఆసుప‌త్రుల యాజ‌మాన్యం రోగుల ప‌ట్ల తీసుకుంటున్న జాగ్ర‌త్త‌ల‌ను ‌ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్ట‌ర్ బాలసుబ్రహ్మణ్యం కేంద్ర బృందానికి వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్‌ వైభవ్ జిందాల్, డాక్ట‌ర్ అస్వంత్‌, జేఈవో డాక్ట‌ర్ అబూబకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments