Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ గురించి ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు: అశోక్ గజపతి రాజు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అశోక్ గజపతి రాజు అన్నారు. గతంలో కూడా పవన్ కల్యాణ్ ఎవరో తెలీదంటూ అ

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (18:34 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అశోక్ గజపతి రాజు అన్నారు.

గతంలో కూడా పవన్ కల్యాణ్ ఎవరో తెలీదంటూ అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన అశోక్ గజపతి రాజు.. తాజాగా పవన్ గురించి ఇక మాట్లాడకుండా మిన్నకుండిపోవడం మంచిదన్నారు. 
 
ఎన్డీఏ నుంచి టీడీపీ ఏకపక్షంగా బయటకు వెళ్లిందనడం సరికాదని అశోక్ గజపతి రాజు చెప్పారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా లేఖపై స్పందించిన అశోక్ గజపతి రాజు.. ఏపీ సమస్యలపై ఎన్నోసార్లు కేంద్రానికి తెలిపినా స్పందన లేదని, బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం వల్లే బయటికి వచ్చామని చెప్పారు. అలాగే పోలవరం నిర్వాసితులకు రాష్ట్రమే పరిహారం చెల్లించాలనుకోవడం అవివేకమని.. రాష్ట్ర విభజన చేసి ఏపీని అప్పుల ఊబిలో తోసేశారని వివరించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments