ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు 6,970

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (13:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఇందుకోసం 6,970 బస్సులను సిద్ధం చేసింది. గత యేడాదితో పోల్చితే ఈ బస్సుల సంఖ్య 35 శాతం అధికం. ఈ సంక్రాంతి బస్సుల్లో పండుగకు ముందు 4,125 బస్సులు, పండగ తరవ్తా 2,825 బస్సులను నడుపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ బస్సుల్లో ప్రత్యేక ప్రయాణ చార్జీలు వసూలు చేస్తారా లేదా అన్నది తేలాల్సివుంది. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతున్న విషయం తెల్సిందే. ఈ బస్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణాలోని పలు కీలక ప్రాంతాలకు నడిపేలా ఆ సంస్థ ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. అలాగే, ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయకుండానే నడుపుతామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments