Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్ జారీచేసిన ఏపీపీఎస్సీ

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (16:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్డు-గ్రామ సచివాలయ ఉద్యోగుల కోసం డిపార్ట్‌మెంటల్ పరీక్షను నిర్వహిచనున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహిస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీఅయింది. 
 
ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించి దరఖాస్తు విధానంపై స్పష్టతనిచ్చింది. 
 
ఎవరైతే ఉద్యోగులు ఈ పరీక్షలకు హాజరవుతారో.. వారంతా ముందుగా.. ఏపిపిఎస్సీ వెబ్‌సైట్‌లో ఆయా ఉద్యోగులు ఓటిపిఆర్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. వారికి ఓటిపిఆర్‌లో వ‌చ్చే యూజ‌ర్ ఐడితో అన్‌లైన్‌లో ధ‌ర‌కాస్తుకు చేసుకోవాలని సూచించింది. 
 
ఈ నెల 13 నుండి 17 వ‌ర‌కు అన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుకు చేసుకొనేందుకు అవ‌కాశం ఉన్నట్లుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షలు మొత్తం 100 మార్కుల‌కు పరీక్ష నిర్వ‌హిస్తుండ‌గా.... అందులో 40 మార్కులు పైగా వ‌చ్చిన ఉద్యోగుల‌కు మాత్రమే ప్రొబేష‌న‌రీకి అర్హ‌త సాదించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments