Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్ జారీచేసిన ఏపీపీఎస్సీ

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (16:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్డు-గ్రామ సచివాలయ ఉద్యోగుల కోసం డిపార్ట్‌మెంటల్ పరీక్షను నిర్వహిచనున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహిస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ నోటిఫికేషన్ జారీఅయింది. 
 
ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. దీనికి సంబంధించి దరఖాస్తు విధానంపై స్పష్టతనిచ్చింది. 
 
ఎవరైతే ఉద్యోగులు ఈ పరీక్షలకు హాజరవుతారో.. వారంతా ముందుగా.. ఏపిపిఎస్సీ వెబ్‌సైట్‌లో ఆయా ఉద్యోగులు ఓటిపిఆర్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. వారికి ఓటిపిఆర్‌లో వ‌చ్చే యూజ‌ర్ ఐడితో అన్‌లైన్‌లో ధ‌ర‌కాస్తుకు చేసుకోవాలని సూచించింది. 
 
ఈ నెల 13 నుండి 17 వ‌ర‌కు అన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుకు చేసుకొనేందుకు అవ‌కాశం ఉన్నట్లుగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షలు మొత్తం 100 మార్కుల‌కు పరీక్ష నిర్వ‌హిస్తుండ‌గా.... అందులో 40 మార్కులు పైగా వ‌చ్చిన ఉద్యోగుల‌కు మాత్రమే ప్రొబేష‌న‌రీకి అర్హ‌త సాదించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments