Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి కుటుంబంలో తగాదాలు మామూలే, సర్దుకుంటాయి: రెవిన్యూ శాఖామంత్రి

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (17:15 IST)
వైసిపి కుటుంబంలో తగాదాలు మామూలేనంటూ కొట్టి పారేశారు రెవిన్యూ శాఖామంత్రి ధర్మాన క్రిష్ణప్రసాద్. రోజా నిన్న ప్రివిలేజ్ కమిటీ ముందు కన్నీంటి పర్యంతమవడంపై స్పందించారు రెవిన్యూ శాఖామంత్రి. దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
వైసిపి ఒక కుటుంబమని.. కుటుంబ సభ్యుల మధ్య గొడవ సర్వసాధారణమన్నారు. టీ కప్పులో తుఫాన్ లాగా వైసిపిలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వెంటనే తన ఆధీనంలోకి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 
 
భూకబ్జాదారులపై రెవిన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని.. రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో ముఖ్యమంత్రి పరుగులు పెట్టిస్తున్నారని.. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ళపట్టాల పంపిణీ పండుగ లాగా జరుగుతోందన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments