Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్యకర్తలతో మంత్రి గంటా తనయుడు రహస్య భేటీ... పవన్ పార్టీకి పట్టు వుందా?

భీమిలి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనాయకులు, గంటా అభిమానులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, నియోజకవర్గంలో న

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (10:28 IST)
భీమిలి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనాయకులు, గంటా అభిమానులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో,  నియోజకవర్గంలో నాలుగేళ్ల జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, క్షేత్ర స్థాయిలో అవి అమలు తీరుపై నాయకులను ఆరా తీశారు మంత్రి తనయుడు రవితేజ.
 
భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ రావు గెలుపు కష్టమన్న వార్తలు రావడం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంలో మనకు పార్టీతో సంబంధం లేకుండా గెలుస్తామనే ధీమాను రవితేజకు కార్యకర్తలు తెలియజేశారు. భీమిలిలో జనసేన పార్టీ పరిస్థితిపై గంటా తనయుడు ఆరా తీసినట్టు సమాచారం. గత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవితేజ తదుపరి రాజకీయాలు దూరంగా ఉన్నారు. హఠాత్తుగా ఇప్పుడు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు రవితేజ.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments