Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్యకర్తలతో మంత్రి గంటా తనయుడు రహస్య భేటీ... పవన్ పార్టీకి పట్టు వుందా?

భీమిలి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనాయకులు, గంటా అభిమానులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, నియోజకవర్గంలో న

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (10:28 IST)
భీమిలి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనాయకులు, గంటా అభిమానులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో,  నియోజకవర్గంలో నాలుగేళ్ల జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, క్షేత్ర స్థాయిలో అవి అమలు తీరుపై నాయకులను ఆరా తీశారు మంత్రి తనయుడు రవితేజ.
 
భీమిలి నుంచి గంటా శ్రీనివాస్ రావు గెలుపు కష్టమన్న వార్తలు రావడం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంలో మనకు పార్టీతో సంబంధం లేకుండా గెలుస్తామనే ధీమాను రవితేజకు కార్యకర్తలు తెలియజేశారు. భీమిలిలో జనసేన పార్టీ పరిస్థితిపై గంటా తనయుడు ఆరా తీసినట్టు సమాచారం. గత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రవితేజ తదుపరి రాజకీయాలు దూరంగా ఉన్నారు. హఠాత్తుగా ఇప్పుడు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు రవితేజ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments