Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు జగన్ గుడ్‌‌న్యూస్ : గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (16:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఓ శుభవార్త చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 4 లక్షల గ్రామ వాలంటర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకోసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
 
దరఖాస్తుదారుని వయసు 18 నుంచి 39 యేళ్లలోపు ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తులను జూలై నెలాఖరులోపు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకుంటే, అర్హులైన వారి పేర్లతో కూడిన జాబితాను ఆగస్టు 15వ తేదీన వెల్లడిస్తామని పేర్కొంది. 
 
ఈ గ్రామ వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను 72 గంటల్లో పరిశీలించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల లబ్ది పొందేలా అనుమతి మంజూరు చేస్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments