Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మంత్రివర్గం : ఆరుగురు పేర్లు ఖరారు... వారే వీరే...

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (16:04 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. జూన్ 8వ తేదీన ఆయన 20 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరుకాకుండా మరో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించనున్నారు. 
 
అయితే, జగన్ మంత్రివర్గంలో ఎవరవరికి చోటుదక్కుతుందన్న అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు సూచనప్రాయంగా అందించిన సమాచారం మేరకు.. జగన్ మంత్రివర్గంలో 25 మందికి చోటు ఖాయమని తెలిపారు. 
 
వీరిలో బొత్స సత్యనారాయణ, సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇప్పటికే ఫోన్ చేసి సమాచారం అందించినట్టు సమాచారం. మిగిలిన వారికి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలలోపు సమాచారం అందనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments