Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో సీఎం జగన్.. శ్రీవకుళమాత ఆలయ ప్రారంభోత్సవం

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (12:28 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం ఆయన తాడేపల్లి నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 11 గంటలకు తిరుపతికి చేరుకున్నారు. 11.15 నుంచి 11.45 గటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలరూలు చేరుకుని హిల్ టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) పాదరక్షకల తయారీ యూనిట్ నిర్మాణ భూమిపూజలో పాల్గొన్నారు. 
 
మధ్యాహ్నం ఒంటి గంటలకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ-1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేర 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

శ్వేతబసు ప్రసాద్... తాజా ఫోటో షూట్... ఎరుపు రంగు డ్రెస్సుతో అదిరింది

ఛావా దర్శకుడు ప్రతిసారీ కౌగిలించుకుంటుంటే తేడా అనుకున్నా: విక్కీ కౌశల్, రష్మిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments