Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోగి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (14:41 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం భోగి పండుగ జరుగుతుంది. దీంతో రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొనివుంది. అయితే, భోగి పండుగ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ రెడ్డిలు పాల్గొన్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో జరిగిన వేడుకల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. అలాగే, తెలుగు ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఇదిలావుంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందించాలని, ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను" అంటూ ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. 
 
అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. "మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని, ప్రజలు సిరి సంపదలతో భోగ భాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తున్నట్టు" పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments