Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వంటి చిన్నరాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. సీఎం జగన్

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (14:18 IST)
ఆంధ్రప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాని భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆయన బుధవారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రూ.1790 కోట్ల వ్యయంతో నిర్మించిన రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. ఒక పరిశ్రమ రాష్ట్రానికి రావడం వల్ల మేలు జరుగుతుందన్నారు. 
 
స్థానికంగా ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల పరిశ్రమలో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఓ మంచి ఉదాహరణ అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments