Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కేన్సర్ - జగన్ సర్కారు కీలక నిర్ణయం

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకంలోకి కేన్సర్ చికిత్సను చేర్చింది. ఇది అనేక మంది పేద కేన్సర్ రోగులకు ఎంతో ఉపశమనం కలగనుంది.
 
అలాగే, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కేన్సర్ బాధితులకు కేన్సర్ చికిత్స అందించేందుకు వీలుగా మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీ సరైన కేన్సర్ ఆస్పత్రులు లేవు. దీంతో కేన్సర్ వ్యాధిబారిన పడిన రోగులు హైదరాబాద్ లేదా చెన్నైలకు వెళ్లాల్సి వస్తుంది. 
 
ఒకవైపు కేన్సర్ చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సివుంది. దీనికితోడు పొరుగు రాష్ట్రాలకు వెళ్లడం మరింత భారంతో కూడుకున్నదిగా మారింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఏపీ సర్కారు ఆరోగ్య శ్రీ పరిధిలోకి కేన్సర్‌ను చేర్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments