సీఎం జ‌గ‌న్ క్రైస్తవాన్ని అనుసరించడం వ‌ల్లే... అంద‌రిపై స‌మ దృష్టి!

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:55 IST)
జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవంను అనుసరించడమే అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వివ‌రించారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల‌కు ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి మాట్లాడుతూ, సీఎం జ‌గ‌న్ సుచరిత హిందువు అయినా క్రైస్త‌వాన్ని అనుస‌రిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.
 
 
క్రైస్తవంను అనుసరించటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ కు కలిగిందని ఆమె తెలిపారు. కులం వేరు, మతం వేరు,  ఎవరైనా వారి వారి విశ్వాసం అనుసారం మత మార్పిడి చేసుకోవచ్చని హోం మంత్రి సుచరిత చెప్పారు. 

 
ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ సర్కార్ కే చెల్లిందన్న సుచరిత, క్రీస్తు బోధ‌న‌ల‌ను అనుస‌రించిన వారికి క‌ష్టాలు ఉండ‌వ‌ని, స్వ‌స్థ‌త చేకూరుతుంద‌ని పేర్కొన్నారు.  క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సుచ‌రిత పాల్గొని, ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments