Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ క్రైస్తవాన్ని అనుసరించడం వ‌ల్లే... అంద‌రిపై స‌మ దృష్టి!

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:55 IST)
జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవంను అనుసరించడమే అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వివ‌రించారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల‌కు ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి మాట్లాడుతూ, సీఎం జ‌గ‌న్ సుచరిత హిందువు అయినా క్రైస్త‌వాన్ని అనుస‌రిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.
 
 
క్రైస్తవంను అనుసరించటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ కు కలిగిందని ఆమె తెలిపారు. కులం వేరు, మతం వేరు,  ఎవరైనా వారి వారి విశ్వాసం అనుసారం మత మార్పిడి చేసుకోవచ్చని హోం మంత్రి సుచరిత చెప్పారు. 

 
ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ సర్కార్ కే చెల్లిందన్న సుచరిత, క్రీస్తు బోధ‌న‌ల‌ను అనుస‌రించిన వారికి క‌ష్టాలు ఉండ‌వ‌ని, స్వ‌స్థ‌త చేకూరుతుంద‌ని పేర్కొన్నారు.  క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సుచ‌రిత పాల్గొని, ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments