Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జ‌గ‌న్ క్రైస్తవాన్ని అనుసరించడం వ‌ల్లే... అంద‌రిపై స‌మ దృష్టి!

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:55 IST)
జగన్ పాలనలో రాజ్యాంగ ఫలాలను అందరికి సమానంగా అందించే ఆలోచన వెనుక అసలు రహాస్యం ఏపీ ముఖ్యమంత్రి క్రైస్తవంను అనుసరించడమే అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత వివ‌రించారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలోని క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల‌కు ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి మాట్లాడుతూ, సీఎం జ‌గ‌న్ సుచరిత హిందువు అయినా క్రైస్త‌వాన్ని అనుస‌రిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.
 
 
క్రైస్తవంను అనుసరించటం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఫలాలను సమానంగా అందించగలిగే ఆలోచన ముఖ్యమంత్రి జగన్ కు కలిగిందని ఆమె తెలిపారు. కులం వేరు, మతం వేరు,  ఎవరైనా వారి వారి విశ్వాసం అనుసారం మత మార్పిడి చేసుకోవచ్చని హోం మంత్రి సుచరిత చెప్పారు. 

 
ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ సర్కార్ కే చెల్లిందన్న సుచరిత, క్రీస్తు బోధ‌న‌ల‌ను అనుస‌రించిన వారికి క‌ష్టాలు ఉండ‌వ‌ని, స్వ‌స్థ‌త చేకూరుతుంద‌ని పేర్కొన్నారు.  క్రైస్తవ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సుచ‌రిత పాల్గొని, ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments