Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న జ్ఞాపకాలు ఇంకా అలానే నిలిచివున్నాయి : సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (10:14 IST)
సెప్టెంబరు రెండో తేదీ.. తన తండ్రి వైఎస్ఆర్ వర్థంతి. దీన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత, వైఎస్ఆర్ తనయుడైన వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. "నాన్న భౌతికంగా దూరమైనప్పటికీ ఆ జ్ఞాపకాలు అలానే నిలిచే ఉన్నాయని పేర్కొన్నారు. దేశ చరిత్రలో సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారంటూ ట్వీట్ చేశారు. 
 
"నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచివున్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వహించి, ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది" అని పేర్కొన్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments