Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దలు రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది...

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (10:32 IST)
మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశ‌య్య మ‌ర‌ణ వార్త‌పై ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రోశ‌య్య ఉన్న‌పుడే, కాంగ్రెస్ జ‌రిగిన ప‌రిణామాలు వై.ఎస్. జ‌గ‌న్ రాజ‌కీయ అడుగుల‌ను నిర్దేశించాయి.


జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లు, కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠానం సోనియా గాంధీ ఆంక్ష‌లు మ‌ధ్య అటు జ‌గ‌న్, ఇటు సీఎంగా రోశయ్య న‌లిగిపోయారు. వారి మ‌ధ్య ఎన్నో రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రిగేవ‌ని అప్ప‌ట్లో మీడియా వార్త‌లు వెలువ‌డ్డాయి. అలాంటి, కురు వృద్ధుడు రోశ‌య్య మృతిపై సీఎం జ‌గ‌న్ స్పంద‌న ఇలా ఉంది.
 
 
పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను....అని సీఎం జ‌గ‌న్ త‌న సంతాప సందేశాన్ని ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments