Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దలు రోశయ్య మరణవార్త నన్నెంతగానో బాధించింది...

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (10:32 IST)
మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశ‌య్య మ‌ర‌ణ వార్త‌పై ఏపీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రోశ‌య్య ఉన్న‌పుడే, కాంగ్రెస్ జ‌రిగిన ప‌రిణామాలు వై.ఎస్. జ‌గ‌న్ రాజ‌కీయ అడుగుల‌ను నిర్దేశించాయి.


జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌లు, కేంద్ర కాంగ్రెస్ అధిష్ఠానం సోనియా గాంధీ ఆంక్ష‌లు మ‌ధ్య అటు జ‌గ‌న్, ఇటు సీఎంగా రోశయ్య న‌లిగిపోయారు. వారి మ‌ధ్య ఎన్నో రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రిగేవ‌ని అప్ప‌ట్లో మీడియా వార్త‌లు వెలువ‌డ్డాయి. అలాంటి, కురు వృద్ధుడు రోశ‌య్య మృతిపై సీఎం జ‌గ‌న్ స్పంద‌న ఇలా ఉంది.
 
 
పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను....అని సీఎం జ‌గ‌న్ త‌న సంతాప సందేశాన్ని ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments