Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇకలేరు

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇకలేరు
, శనివారం, 4 డిశెంబరు 2021 (09:13 IST)
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ ఉదయం కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన పల్స్ హఠాత్తుగా పడిపోయాయి. దీనితో ఆయనను నగరంలోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు.

 
అక్కడ ఆయనకు చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం సహకరించలేదు. ఆయన వయసు 88 సంవత్సరాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Omicron rules: కర్ణాటకలో వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. నో ఎంట్రీ?