జవాద్ తుఫాన్, స్కూళ్లకు శెలవు, డైరెక్షన్ అటు పెట్టింది, ఉత్తరాంధ్రలో...

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (10:25 IST)
జవాద్ తుఫాను క్రమంగా తన దిశను మార్చుకుంటోంది. ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారిన జవాద్ విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రకు చెందిన 3 జిల్లాల నుండి 54,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
 
జవాద్ తుఫాను ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాల నుండి 54,008 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 15,755 మంది, విజయనగరం నుంచి 1,700 మంది, విశాఖపట్నం నుంచి 36,553 మందిని రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

 
మరోవైపు జవాద్ తుఫాను దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. ఈ తుఫాన్ క్రమంగా దిశ మార్చుకుంటోందనీ, రేపు మధ్యాహ్నానికి పూరీ తీరాన్ని తాకే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments