Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్షేమ పథకాల లబ్దికోసం మరోమారు దరఖాస్తుకు అవకాశం

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (11:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో అవకాశం కల్పించారు. సంక్షేమ నిధులు పొందేందుకు వీలుగా దరఖాస్తు చేసుకునేందుకు మరో చాన్సిచ్చారు. 
 
మంగళవారం ఏపీ ప్రభుత్వం 16 సంక్షేమ పథకాల అర్హులై లబ్దిపొందని వారికి వారి ఖాతాల్లో నగదును జమచేసింది. ఇప్పటివరకు ఈ పథకాల ద్వారా 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేసింది. 
 
అయితే, మంగళవారం ప్రభుత్వం జమ చేసిన నగదు, ఇతర సంక్షేమ పథకాలు అందని అర్హులైన వారు ఎవరైనా ఉంటే మరోమారు దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ వెల్లడించారు. 
 
ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు నగదును ప్రతియేటా జూన్, డిసెంబరు నెలల్లో అందచేస్తామని తెలిపారు. డిసెంబర్ నెల నుంచి మే వరకు అమలైన పథకాలు లబ్దిపొందని వారికి రెండో విడతలో అందిస్తామని పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపిక కూడా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments