Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరూరు గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఆర్కే రోజా (video)

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (21:58 IST)
నిండ్ర మండలం ఆరూరు గ్రామ నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఎమ్మేల్యే ఆర్కే రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా పరిపాలనను ప్రజల అందుబాటులోకి తీసుకురావడానికి వారి గ్రామం లోనే సచివాలయం వ్యవస్థకు నాంది పలికిన విషయం తెలిసిందే.
 
గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని చెప్పిన గాంధీజీ కలలను జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాల రూపకల్పన జరిగింది. గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయం సిబ్బందిలను అందుబాటులో ఉంచి సమస్యలను దగ్గరుండి పరిష్కరించడానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది అన్నారు.
 
శుక్రవారం నాడు నిండ్ర మండలం అరూరు గ్రామంలో 40 లక్షలతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నిర్మించిన సచివాలయం భవనాన్ని ఎమ్మేల్యే రోజా ప్రారంభించారు.  
 
ఈ సందర్భంగా ఆమె సచివాలయం భవన స్థలదాత సాల్వ సుందర రామరాజు గారి కుటుంబ సభ్యులను ప్రశంసించారు. ప్రభుత్వం అందించే పథకాలు లబ్దిదారులకు పూర్తిగా చేరాలని ఏర్పాటు చేసిన ఈ సచివాలయంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments