Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరూరు గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఆర్కే రోజా (video)

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (21:58 IST)
నిండ్ర మండలం ఆరూరు గ్రామ నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఎమ్మేల్యే ఆర్కే రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా పరిపాలనను ప్రజల అందుబాటులోకి తీసుకురావడానికి వారి గ్రామం లోనే సచివాలయం వ్యవస్థకు నాంది పలికిన విషయం తెలిసిందే.
 
గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని చెప్పిన గాంధీజీ కలలను జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాల రూపకల్పన జరిగింది. గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయం సిబ్బందిలను అందుబాటులో ఉంచి సమస్యలను దగ్గరుండి పరిష్కరించడానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది అన్నారు.
 
శుక్రవారం నాడు నిండ్ర మండలం అరూరు గ్రామంలో 40 లక్షలతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నిర్మించిన సచివాలయం భవనాన్ని ఎమ్మేల్యే రోజా ప్రారంభించారు.  
 
ఈ సందర్భంగా ఆమె సచివాలయం భవన స్థలదాత సాల్వ సుందర రామరాజు గారి కుటుంబ సభ్యులను ప్రశంసించారు. ప్రభుత్వం అందించే పథకాలు లబ్దిదారులకు పూర్తిగా చేరాలని ఏర్పాటు చేసిన ఈ సచివాలయంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments