Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్త సీఎస్ గా ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మ

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:19 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కొత్త ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ ఎంపిక అయ్యారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం స‌మీర్ శ‌ర్మ‌ను కొత్త సీఎస్ గా నియ‌మిస్తూ, జీవో విడుదల చేసింది. ఇప్ప‌టికీ ప‌నిచేస్తున్న సీ.ఎస్. ఆదిత్యనాద్ దాస్ ఈ నెలాఖ‌రున పదవి విరమణ చేయ‌నున్నారు. 
 
అందుకే ఆయ‌న స్థానంలో 1985 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మను నియ‌మిస్తూ, రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కొత్త‌గా ఎంపిక అయిన   ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ వ‌చ్చే అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు స్వీక‌రిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments