Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్త సీఎస్ గా ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మ

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:19 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కొత్త ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ ఎంపిక అయ్యారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం స‌మీర్ శ‌ర్మ‌ను కొత్త సీఎస్ గా నియ‌మిస్తూ, జీవో విడుదల చేసింది. ఇప్ప‌టికీ ప‌నిచేస్తున్న సీ.ఎస్. ఆదిత్యనాద్ దాస్ ఈ నెలాఖ‌రున పదవి విరమణ చేయ‌నున్నారు. 
 
అందుకే ఆయ‌న స్థానంలో 1985 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మను నియ‌మిస్తూ, రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కొత్త‌గా ఎంపిక అయిన   ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ వ‌చ్చే అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు స్వీక‌రిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments