AP Inter Results 2022: ఇలా చెక్ చేసుకోవచ్చు

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (09:01 IST)
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం రిజల్ట్స్‌ విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఉదయం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
 
విజయవాడ ఫార్ట్యూన్ మురళిలో 12:30 కు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.
 
ఏపీ ఇంటర్ ఫలితాలు 2022 ఈ నెలాఖరులోగా విడుదలవుతాయని గతంలో భావించారు. ఇప్పుడు, ఫలితాలను ఈ రోజు అధికారిక పేజీలో ప్రకటిస్తారని అధికారులు ధృవీకరించారు. 
 
కాగా.. 2022 మే 6 నుంచి మే 24 వరకు బోర్డు పరీక్షను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అన్ని కోవిడ్ 19 ఆదేశాలను పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments