Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ అంటే వెధవలు కామాంధులు ఉన్న పార్టీ.. ముసలి పండు కోతి..?

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (08:52 IST)
టీడీపీ స్పోక్స్ పర్సన్ అనూష ఉండవల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపాపై విరుచుకుపడ్డారు. టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీ. దానికి అధ్యక్షుడిగా ఒక నపుంసకుడిని పెట్టారు. వాడికి చేతగాక ఎస్సీలు, బీసీలతో తిట్టిస్తున్నాడు.. అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అనూష తీవ్రస్థాయిలో మండిపడింది.
 
వైసీపీ అంటే వెధవలు కామాంధులు ఉన్న పార్టీ అని రాష్ట్రమంతా చెప్పుకుంటున్నార్రా ముసలి పండు కోతి, మీ పార్టీలో కేవలం మీ కులం వాళ్లే అన్ని పదవులు అనుభవిస్తున్నారని మిగిలిన నాయకులు మనకెందుకులే అని మాట్లాడటానికి కూడా ముందుకు వెళ్ళకూడదని మీ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments