అర్హులైన అందరికీ ఇళ్ళ పట్టాల క్రమబద్దీకరణ..

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (16:40 IST)
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అధిక భాగం కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రువారం ఒకటో పట్టణ బ్రాహ్మణ విధి జమ్మి చెట్టు వద్ద నున్న దేవదాయ శాఖ భవన సముదాయంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జేసీ మాదవి, సబ్ కలెక్టర్ ధ్యాన చంద్, ఎమ్మార్వోలు సుగుణ, రవీంద్ర మరియు రెవిన్యూ అధికారులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన అందరికీ ఉగాది నాటికి ఇళ్ళు, ఇళ్ళ పట్టలు ఇవ్వాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి అశయ సాధనలో భాగంగా రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. పశ్చిమ నియోజక వర్గంలో 20 డివిజన్లలో అధిక భాగం కొండ ప్రాంత వాసులనీ వీరికి ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ చేయించేందుకు, రైల్వే, ఇతర ప్రభుత్వ భూములలో నివసించే వారికి క్రమ బద్దీకరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇందునిమితం అవసరమైతే సర్వే నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments