Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్హులైన అందరికీ ఇళ్ళ పట్టాల క్రమబద్దీకరణ..

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (16:40 IST)
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అధిక భాగం కొండ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రువారం ఒకటో పట్టణ బ్రాహ్మణ విధి జమ్మి చెట్టు వద్ద నున్న దేవదాయ శాఖ భవన సముదాయంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జేసీ మాదవి, సబ్ కలెక్టర్ ధ్యాన చంద్, ఎమ్మార్వోలు సుగుణ, రవీంద్ర మరియు రెవిన్యూ అధికారులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన అందరికీ ఉగాది నాటికి ఇళ్ళు, ఇళ్ళ పట్టలు ఇవ్వాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి అశయ సాధనలో భాగంగా రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. పశ్చిమ నియోజక వర్గంలో 20 డివిజన్లలో అధిక భాగం కొండ ప్రాంత వాసులనీ వీరికి ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ చేయించేందుకు, రైల్వే, ఇతర ప్రభుత్వ భూములలో నివసించే వారికి క్రమ బద్దీకరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇందునిమితం అవసరమైతే సర్వే నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments