Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నజీయర్ స్వామితో మంత్రి వెల్లంపల్లి భేటీ

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (16:35 IST)
పరమహంస పరివ్రాజకులు శ్రీ తీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిని శుక్రవారం సీతానగరం ఆశ్రమంలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారు మంత్రిని మంగళ శాసనంతో ఆశీర్వదించి సన్మానించారు.
 
 
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి, భక్తులకు అందించవలసిన సౌకర్యాలు, సేవలపైన స్వామి వారు మంత్రికి పలు సూచనలు చేశారు. ఈ సూచనలు తక్షణమే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శ దిన చర్య 2020 పుస్తకమును స్వామి వారి సమక్షంలో మంత్రి ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments