Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నజీయర్ స్వామితో మంత్రి వెల్లంపల్లి భేటీ

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (16:35 IST)
పరమహంస పరివ్రాజకులు శ్రీ తీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారిని శుక్రవారం సీతానగరం ఆశ్రమంలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారు మంత్రిని మంగళ శాసనంతో ఆశీర్వదించి సన్మానించారు.
 
 
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి, భక్తులకు అందించవలసిన సౌకర్యాలు, సేవలపైన స్వామి వారు మంత్రికి పలు సూచనలు చేశారు. ఈ సూచనలు తక్షణమే అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శ దిన చర్య 2020 పుస్తకమును స్వామి వారి సమక్షంలో మంత్రి ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments